శృంగవరపుకోట: విజయనగరం జిల్లాశృంగవరపుకోట పట్టణంలోని శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, దార గంగమ్మ ఆలయాలకు సంబంధించిన భూములపై ప్రస్తుతం చర్చ … ఎస్.కోట దార గంగమ్మ ఆలయ భూమి ఆక్రమణలపై చర్యలు ఏవి?Read more
AP deputy CM Pawan Kalyan
ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. … ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశంRead more
ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. ఇజ్రాయెల్ కేర్గివర్ ఉద్యోగాలకు అవకాశం
ఎస్సీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించేలా పలు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత … ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. ఇజ్రాయెల్ కేర్గివర్ ఉద్యోగాలకు అవకాశంRead more
ఎస్.కోటలో ₹200 కోట్లతో హిలోరా ఈకో రిసార్ట్.. ఉత్తరాంధ్రకు మరో కలికితురాయి
విశాఖపట్నం, ఆగస్టు 14: ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా ఎస్.కోటలో భారీ ఈకో రిసార్ట్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 60 … ఎస్.కోటలో ₹200 కోట్లతో హిలోరా ఈకో రిసార్ట్.. ఉత్తరాంధ్రకు మరో కలికితురాయిRead more
మానవ–వన్యప్రాణి సంఘర్షణ లేని జీవనమే నిజమైన అభివృద్ధి: పవన్ కళ్యాణ్
ఏనుగుల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రాధాన్యం కుంకీ ఏనుగులతో ఘర్షణలు తగ్గాయి.. ఏటా రెండు ఏనుగులకు శిక్షణ లక్ష్యం ‘హనుమాన్’ ప్రాజెక్టుతో … మానవ–వన్యప్రాణి సంఘర్షణ లేని జీవనమే నిజమైన అభివృద్ధి: పవన్ కళ్యాణ్Read more
గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు – పాడేరులో జిల్లా స్థాయి సమావేశం
పాడేరు, ఆగస్టు 3: గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి (హైపవర్) కమిటీ ఏర్పాటు దిశగా చర్యలను వేగవంతం చేసింది. … గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు – పాడేరులో జిల్లా స్థాయి సమావేశంRead more
1/70 చట్టం లేని జిరాయతీ గిరిజన గ్రామాలు.. రియల్ మాఫియాకు అడ్డాగా మారుతున్నాయా?
అనంతగిరి మండలంలోని గుమ్మకోట, గరుగుబిల్లి, ఎన్.ఆర్.పురం, భీంపోలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ మయమైన గిరిజన భూములు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు … 1/70 చట్టం లేని జిరాయతీ గిరిజన గ్రామాలు.. రియల్ మాఫియాకు అడ్డాగా మారుతున్నాయా?Read more
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకం: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
గజపతినగరం, జూలై 27: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంత అభివృద్ధికి … ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకం: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్షRead more
నవధాన్యాల సాగుతో భూమి సారం పెరుగుతుంది – రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచనలు
విజయనగరం, జూలై 10: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు భూమి సారాన్ని పెంపొందించేందుకు నవధాన్యాల సాగు రైతులకు ఎంతో ఉపయోగకరమని జిల్లా … నవధాన్యాల సాగుతో భూమి సారం పెరుగుతుంది – రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచనలుRead more
ఎంఆర్పీకి మించి యూరియా విక్రయం, ట్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ ఎస్. సేధు మాధవన్
విజయనగరం, జూలై 10: జిల్లాలో యూరియా పంపిణీపై రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IVRS (Interactive Voice Response System) … ఎంఆర్పీకి మించి యూరియా విక్రయం, ట్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ ఎస్. సేధు మాధవన్Read more
