పాడేరు, ఆగస్టు 3: గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి (హైపవర్) కమిటీ ఏర్పాటు దిశగా చర్యలను వేగవంతం చేసింది. … గిరిజన సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు – పాడేరులో జిల్లా స్థాయి సమావేశంRead more
AP CM Chandrababu Naidu
1/70 చట్టం లేని జిరాయతీ గిరిజన గ్రామాలు.. రియల్ మాఫియాకు అడ్డాగా మారుతున్నాయా?
అనంతగిరి మండలంలోని గుమ్మకోట, గరుగుబిల్లి, ఎన్.ఆర్.పురం, భీంపోలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ మయమైన గిరిజన భూములు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు … 1/70 చట్టం లేని జిరాయతీ గిరిజన గ్రామాలు.. రియల్ మాఫియాకు అడ్డాగా మారుతున్నాయా?Read more
ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకం: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
గజపతినగరం, జూలై 27: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంత అభివృద్ధికి … ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకం: ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై మంత్రుల సమీక్షRead more
GO నెం.3: గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రతీకగా మారిన జీవో.. పాడేరులో ఉద్యమ జ్వాలలు
పాడేరు, జూలై 19: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మరోసారి గిరిజన హక్కుల ఉద్యమాలకు కేంద్రంగా మారింది. గిరిజన ప్రాంతాల్లో స్థానిక … GO నెం.3: గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రతీకగా మారిన జీవో.. పాడేరులో ఉద్యమ జ్వాలలుRead more
నవధాన్యాల సాగుతో భూమి సారం పెరుగుతుంది – రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచనలు
విజయనగరం, జూలై 10: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు భూమి సారాన్ని పెంపొందించేందుకు నవధాన్యాల సాగు రైతులకు ఎంతో ఉపయోగకరమని జిల్లా … నవధాన్యాల సాగుతో భూమి సారం పెరుగుతుంది – రైతులకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచనలుRead more
ఎంఆర్పీకి మించి యూరియా విక్రయం, ట్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ ఎస్. సేధు మాధవన్
విజయనగరం, జూలై 10: జిల్లాలో యూరియా పంపిణీపై రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IVRS (Interactive Voice Response System) … ఎంఆర్పీకి మించి యూరియా విక్రయం, ట్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: జేసీ ఎస్. సేధు మాధవన్Read more
ఫలించిన జిందాల్ బాధిత రైతుల పోరాటం..!
విశాఖపట్నం, జూన్ 30: జిందాల్ ప్రాజెక్టు ప్రభావిత రైతుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక … ఫలించిన జిందాల్ బాధిత రైతుల పోరాటం..!Read more
ఉజ్వల లబ్ధిదారులకు మరో షాక్.. ఇక ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎల్పీజీ సబ్సిడీని మరింత తగ్గించింది. ఇప్పటి వరకు ఏడాదికి … ఉజ్వల లబ్ధిదారులకు మరో షాక్.. ఇక ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీRead more
మహారాష్ట్రలో RTI నిబంధనల మార్పులపై తీవ్ర విమర్శలు – అన్నా హజారే నిరాహార దీక్ష హెచ్చరిక
ముంబాయి : మహారాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) నిబంధనల్లో చేసిన తాజా మార్పులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి.ముఖ్యమైన … మహారాష్ట్రలో RTI నిబంధనల మార్పులపై తీవ్ర విమర్శలు – అన్నా హజారే నిరాహార దీక్ష హెచ్చరికRead more
విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదం: బాధితులకు అండగా ఉంటాం-పవన్, లోకేష్
విశాఖపట్నం, జూన్ 10: విశాఖ ఉక్కు కర్మాగారంలో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జూన్ 8న … విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదం: బాధితులకు అండగా ఉంటాం-పవన్, లోకేష్Read more
