గజపతినగరం, దత్తి, అక్టోబర్ 1: ఒకటో తేదీన పింఛన్ల పంపిణీతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని … ఎ.పిలో ప్రతి నెల ఫించన్లు పండుగే.. ముఖ్యమంత్రి చంద్రబాబుRead more
AP CM development
యూరియా వినియోగంతో కేన్సర్ పెరిగే ప్రమాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన
అమరావతి, సెప్టెంబర్ 15 – రాష్ట్రంలో యూరియా వినియోగం, రైతుల సమస్యలు, ఆక్వా రంగం, సెంటు పట్టా లబ్దిదారులు తదితర అంశాలపై … యూరియా వినియోగంతో కేన్సర్ పెరిగే ప్రమాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళనRead more
సంక్షేమం – అభివృద్ధికి సమతూకం : సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో సంక్షేమం, పీ-4, సూపర్ సిక్స్ అంశాలపై సీఎం జిల్లాకలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి … సంక్షేమం – అభివృద్ధికి సమతూకం : సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో సమీక్షRead more
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడకండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతున్న ఈ తరుణంలో కొందరు వ్యక్తులు ప్రజల మధ్య విభేదాలు రేపే కుట్రలకు పాల్పడుతున్నారని … ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడకండి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్Read more
విశాఖపట్నం ప్రజలకు భోగాపురం ఎయిర్ పోర్ట్ చేరువ చేస్తాం.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
సెప్టెంబర్ – 13 : భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి … విశాఖపట్నం ప్రజలకు భోగాపురం ఎయిర్ పోర్ట్ చేరువ చేస్తాం.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుRead more
Visakhapatnam:మైనర్ బాలికపై జరిగిన దోషులకు శిక్ష పడాల్సిందే.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ
సెప్టెంబర్ 9: ఈనెల 7వ తేదీన సీతమ్మధార శివారు కొండపైన 11 సంవత్సరముల మైనర్ బాలిక పై జరిగిన లైంగిక దాడి … Visakhapatnam:మైనర్ బాలికపై జరిగిన దోషులకు శిక్ష పడాల్సిందే.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజRead more
జిందాల్ కంపెనీ బాధితులు “ఛలో డిల్లీ”
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం జిందాల్ కంపెనీ మోసాలపై గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులందరూ ఢిల్లీ … జిందాల్ కంపెనీ బాధితులు “ఛలో డిల్లీ”Read more
ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్..సి.యం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబరు 2: తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. … ప్రతీ పోర్టుకూ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్..సి.యం చంద్రబాబుRead more
జాతీయ క్రీడా దినోత్సవం లో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయ కన్వెన్షన్ హాల్లో శాప్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగారిగింది. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల … జాతీయ క్రీడా దినోత్సవం లో మంత్రి నారా లోకేష్Read more
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్
విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు … విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్Read more
