జనవరి అట్టా పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ : జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్
Posted in

జనవరి అట్టా పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ : జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్

విశాఖపట్నం, జనవరి 03 (జన కమలం న్యూస్):విశాఖపట్నం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్) అమలులో ఎలాంటి లోపాలు ఉండరాదని జాయింట్ … జనవరి అట్టా పంపిణీపై ప్రత్యేక పర్యవేక్షణ : జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్Read more

బొండపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Posted in

బొండపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం, జనవరి 3: రీసర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు ప్రభుత్వ రాజముద్ర తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో … బొండపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన – మంత్రి కొండపల్లి శ్రీనివాస్Read more

కొత్త సంవత్సరంలోనైనా దీపం 2.0 పధకం సంక్రమంగా వెలుగుతుందా?
Posted in

కొత్త సంవత్సరంలోనైనా దీపం 2.0 పధకం సంక్రమంగా వెలుగుతుందా?

జన కమలం వార్త ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా తీసుకుని ప్రవేశపెట్టిన ‘దీపం 2.0’ ఉచిత గ్యాస్ పథకం … కొత్త సంవత్సరంలోనైనా దీపం 2.0 పధకం సంక్రమంగా వెలుగుతుందా?Read more

అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ
Posted in

అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ

జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం విజయనగరం, డిసెంబర్ 22 :    చిన్నారుల‌కు, గ‌ర్బిణుల‌కు, బాలింత‌ల‌కు అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు చేస్తున్న‌ సేవ‌లు వెలక‌ట్ట‌లేనివ‌ని ఉపాధ్యాయ ఎంఎల్‌సి గాదె శ్రీ‌నువాసుల‌నాయుడు కొనియాడారు. స్త్రీశక్తికి … అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీRead more

పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు
Posted in

పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు

అనకాపల్లి:అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య … పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబుRead more

విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం
Posted in

విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం

విశాఖపట్నం, డిసెంబర్ 16:ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మరో ముందడుగు పడింది. జీఎంఆర్–మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఏవియేషన్ ఎడ్యూ సిటీకి … విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారంRead more

గిరిజనుల జీవనోపాధి మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
Posted in

గిరిజనుల జీవనోపాధి మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

మంగళగిరి/పాడేరు:అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి … గిరిజనుల జీవనోపాధి మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్Read more

రైతులకు ఉపయోకరంగా AI వాతావరణ అంచనాలు ✦
Posted in

రైతులకు ఉపయోకరంగా AI వాతావరణ అంచనాలు ✦

రైతుల పంట నిర్ణయాలకు సహాయపడేలా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధ (AI) ఆధారిత వాతావరణ అంచనాలను ఉపయోగిస్తోంది. ఖరీఫ్-2025 సీజన్ కోసం, … రైతులకు ఉపయోకరంగా AI వాతావరణ అంచనాలు ✦Read more

సివిల్ సర్వీసు విలువలను కాపాడాలి — వ్యవస్థే ముందు, వ్యక్తి కాదు.!
Posted in

సివిల్ సర్వీసు విలువలను కాపాడాలి — వ్యవస్థే ముందు, వ్యక్తి కాదు.!

రిపోర్టర్: నగేష్ వర్మ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు స్వయంగా “అధికారులు” కాదు; ప్రజలే ఎన్నిక చేసిన ప్రభుత్వాన్ని రాజ్యాంగం సూచించిన మార్గంలో … సివిల్ సర్వీసు విలువలను కాపాడాలి — వ్యవస్థే ముందు, వ్యక్తి కాదు.!Read more

విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Posted in

విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

విజయనగరం, డిసెంబర్ 05: గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.  … విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిRead more