విజయనగరం, డిశంబరు, 29: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. పిర్యాదుదారుల … రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
Local news
Political and social and genral trending news
పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, డిసెంబర్ 27:విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకులకు కొత్త ఆకర్షణగా బోటు షికారు కార్యక్రమాలు … పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్Read more
అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ
జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం విజయనగరం, డిసెంబర్ 22 : చిన్నారులకు, గర్బిణులకు, బాలింతలకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉపాధ్యాయ ఎంఎల్సి గాదె శ్రీనువాసులనాయుడు కొనియాడారు. స్త్రీశక్తికి … అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీRead more
పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు
అనకాపల్లి:అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య … పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబుRead more
విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం
విశాఖపట్నం, డిసెంబర్ 16:ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మరో ముందడుగు పడింది. జీఎంఆర్–మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఏవియేషన్ ఎడ్యూ సిటీకి … విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారంRead more
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
విజయనగరం, డిసెంబరు 16 ఃపర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. … సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్Read more
ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
శృంగవరపుకోట, విజయనగరం జిల్లా:శృంగవరపుకోట పట్టణం పెదఖండేపల్లి రోడ్డులో ప్రభుత్వ ఎలక్ట్రికల్ ఆఫీస్ పక్కనే ఉన్న సర్వే నం.138/4 భూసర్వే వివాదం స్థానికంగా … ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుRead more
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 07: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసరమైన ఆందోళన లేకుండా పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ … స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిRead more
గిరిజనుల జీవనోపాధి మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
మంగళగిరి/పాడేరు:అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి … గిరిజనుల జీవనోపాధి మార్గాల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్Read more
విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 05: గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ మీట్లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. … విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిRead more
