విజయనగరం, జనవరి 01 : రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా … రహదారి నిబంధనలను విధిగా పాటించాలి..జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
AP Telugu news
రాజా సాబ్ ట్రైలర్ 2.0 రివ్యూ: ప్రభాస్ మాస్ ఎనర్జీకి హారర్ టచ్ – అంచనాలు మరో లెవల్
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాజా సాబ్” పై భారీ అంచనాల నడుమ విడుదలైన ట్రైలర్ 2.0 సినిమా … రాజా సాబ్ ట్రైలర్ 2.0 రివ్యూ: ప్రభాస్ మాస్ ఎనర్జీకి హారర్ టచ్ – అంచనాలు మరో లెవల్Read more
నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీ
విజయనగరం, డిసెంబరు 30:కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమను తాము అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ అధికారులకు … నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీRead more
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లు
విజయనగరం:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా SEEDAP ఆధ్వర్యంలోని DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDCలో శిక్షణ పూర్తిచేసిన యువతకు … డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లుRead more
రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిశంబరు, 29: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. పిర్యాదుదారుల … రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, డిసెంబర్ 27:విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకులకు కొత్త ఆకర్షణగా బోటు షికారు కార్యక్రమాలు … పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్Read more
పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు
అనకాపల్లి:అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య … పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబుRead more
విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం
విశాఖపట్నం, డిసెంబర్ 16:ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మరో ముందడుగు పడింది. జీఎంఆర్–మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఏవియేషన్ ఎడ్యూ సిటీకి … విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారంRead more
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
విజయనగరం, డిసెంబరు 16 ఃపర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. … సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్Read more
ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
శృంగవరపుకోట, విజయనగరం జిల్లా:శృంగవరపుకోట పట్టణం పెదఖండేపల్లి రోడ్డులో ప్రభుత్వ ఎలక్ట్రికల్ ఆఫీస్ పక్కనే ఉన్న సర్వే నం.138/4 భూసర్వే వివాదం స్థానికంగా … ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుRead more
