(జనకమలం ప్రత్యేక కధనం) ఒకప్పుడు ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) అంటే సామాన్యులకు లంచం, ఆలస్యం, ఏజెంట్ల దోపిడీ అనే పదాలు … RTO సేవల్లో అవినీతి తగ్గిందా? లేక రూపం మార్చుకుందా?Read more
రహదారి నిబంధనలను విధిగా పాటించాలి..జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, జనవరి 01 : రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా … రహదారి నిబంధనలను విధిగా పాటించాలి..జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
రాజా సాబ్ ట్రైలర్ 2.0 రివ్యూ: ప్రభాస్ మాస్ ఎనర్జీకి హారర్ టచ్ – అంచనాలు మరో లెవల్
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాజా సాబ్” పై భారీ అంచనాల నడుమ విడుదలైన ట్రైలర్ 2.0 సినిమా … రాజా సాబ్ ట్రైలర్ 2.0 రివ్యూ: ప్రభాస్ మాస్ ఎనర్జీకి హారర్ టచ్ – అంచనాలు మరో లెవల్Read more
నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీ
విజయనగరం, డిసెంబరు 30:కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమను తాము అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ అధికారులకు … నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీRead more
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లు
విజయనగరం:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా SEEDAP ఆధ్వర్యంలోని DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDCలో శిక్షణ పూర్తిచేసిన యువతకు … డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లుRead more
రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిశంబరు, 29: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. పిర్యాదుదారుల … రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, డిసెంబర్ 27:విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకులకు కొత్త ఆకర్షణగా బోటు షికారు కార్యక్రమాలు … పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్Read more
అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ
జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం విజయనగరం, డిసెంబర్ 22 : చిన్నారులకు, గర్బిణులకు, బాలింతలకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉపాధ్యాయ ఎంఎల్సి గాదె శ్రీనువాసులనాయుడు కొనియాడారు. స్త్రీశక్తికి … అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీRead more
పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబు
అనకాపల్లి:అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామంలో అమలవుతున్న స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని పారిశుధ్య … పారిశుధ్య కార్మికులతో నేరుగా సంభాషించిన సీఎం చంద్రబాబుRead more
విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారం
విశాఖపట్నం, డిసెంబర్ 16:ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మరో ముందడుగు పడింది. జీఎంఆర్–మాన్సాస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఏవియేషన్ ఎడ్యూ సిటీకి … విశాఖలో ఏవియేషన్ ఎడ్యూ సిటీకి శ్రీకారంRead more
