విజయనగరం, జనవరి 01 : రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కోరారు. గురువారం జిల్లా … రహదారి నిబంధనలను విధిగా పాటించాలి..జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
District Collector Vizianagaram
నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీ
విజయనగరం, డిసెంబరు 30:కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమను తాము అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులుగా పరిచయం చేసుకుని ప్రభుత్వ అధికారులకు … నకిలీ ఏసీబీ కాల్స్పై హెచ్చరిక – ఏసీబీ డీజీRead more
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లు
విజయనగరం:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా SEEDAP ఆధ్వర్యంలోని DDUGKY ట్రైనింగ్ సెంటర్, TTDCలో శిక్షణ పూర్తిచేసిన యువతకు … డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి చేతుల మీదుగా యువతకు ఉద్యోగ ఆఫర్లుRead more
రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిశంబరు, 29: సొమవారం కలక్టరేటు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు, రెవెన్యు క్లినిక్ కార్యక్రమంలకు విశేష స్పందన లభించింది. పిర్యాదుదారుల … రెవెన్యూ సమస్యలపై వినతులను సకాలంలో పరిష్కరించాలి.. జిల్లా కలక్టరు ఎస్. రాంసుందర్ రెడ్డిRead more
పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, డిసెంబర్ 27:విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలోని తాటిపూడి రిజర్వాయర్లో పర్యాటకులకు కొత్త ఆకర్షణగా బోటు షికారు కార్యక్రమాలు … పది బోట్లు, రెండు టూరిజం స్థలాల ప్రారంభం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్Read more
అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీ
జిల్లాలో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం విజయనగరం, డిసెంబర్ 22 : చిన్నారులకు, గర్బిణులకు, బాలింతలకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉపాధ్యాయ ఎంఎల్సి గాదె శ్రీనువాసులనాయుడు కొనియాడారు. స్త్రీశక్తికి … అంగన్వాడీ కార్యకర్తలకు 5 జి మొబైల్స్ పంపిణీRead more
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
విజయనగరం, డిసెంబరు 16 ఃపర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. … సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించాలి..జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్Read more
ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
శృంగవరపుకోట, విజయనగరం జిల్లా:శృంగవరపుకోట పట్టణం పెదఖండేపల్లి రోడ్డులో ప్రభుత్వ ఎలక్ట్రికల్ ఆఫీస్ పక్కనే ఉన్న సర్వే నం.138/4 భూసర్వే వివాదం స్థానికంగా … ప్రభుత్వ భూమినే అమ్మేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులుRead more
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 07: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసరమైన ఆందోళన లేకుండా పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ … స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిRead more
విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 05: గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ మీట్లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. … విలువలతో కూడిన విద్య అత్యంత ముఖ్యం.. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిRead more
